- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావల్సిన నిధులపై చర్చించేందుకే వెళ్లారని స్పష్టం చేశారు. పోలవరం నిధుల వంటి అంశాలపైనే సీఎం జగన్.. హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నారన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్పై సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కొడాలి నాని, దేవినేని ఉమ ఎపిసోడ్లో బాధ్యత టీడీపీదేనని సజ్జల పేర్కొన్నారు.
Next Story