- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను సీఎం వైఎస్జగన్ మంగళవారం విడుదల చేశారు. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి గత నెలలో పరీక్షలు నిర్వహించారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27 వరకు అధికారులు స్కాన్ చేశారు. అనంతరం తుది ఫలితాలను విడుదల చేశారు.
Next Story