సచివాలయ పరీక్ష ఫలితాలు వెల్లడి

by  |
సచివాలయ పరీక్ష ఫలితాలు వెల్లడి
X

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను సీఎం వైఎస్జగన్ మంగళవారం విడుదల చేశారు. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి గత నెలలో పరీక్షలు నిర్వహించారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27 వరకు అధికారులు స్కాన్‌ చేశారు. అనంతరం తుది ఫలితాలను విడుదల చేశారు.

Next Story

Most Viewed