- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేపై మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. పోలీస్ ఫోర్స్ నుంచి ఆయనను శాశ్వతంగా డిస్మిస్ చేసింది. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే ఆదేశాలు జారీ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపిన కేసులో సచిన్ వాజే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దీనిపై ఎన్ఐఏ చేపట్టిన దర్యాప్తుల్లో సచిన్ వాజే ప్రమేయం ఉన్నట్లు రుజువైంది. దీంతో ఆయనపై కేసు నమోదవ్వగా.. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. అంతేకాకుండా బిజినెస్ మెన్ హిరేన్ హత్య కేసులోనూ వాజే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Next Story