- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ సర్కారుపై తిరుగుబావుట ఎగురవేసిన సచిన్ పైలట్.. బీజేపీలో చేరే అంశంపై క్లారిటీ ఇచ్చారు. తనకు బీజేపీలో చేరే ఉద్దేశం లేదని ఓ జాతీయ మీడియాలో పేర్కొన్నారు. అయితే తిరుగుబావుట ఎగురవేయడంతో సచిన్ ను.. డిప్యూటీ సీఎం పదవితోపాటు, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లోత్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని, ఆ తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా రాజస్థాన్ లో రాజకీయం రసకందాయంలోకి చేరింది.
Next Story