- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయం మూతపడింది. కాగా సుదీర్ఘకాలం కాలం తర్వాత ఆలయం శుక్రవారం తెరుచుకోనుంది. దీంతో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ… దర్శించుకోవాలని ప్రభుత్వం సూచించింది. భౌతికదూరం పాటిస్తూ… శానిటైజర్ వాడాలని సూచనలు జారీ చేశారు.
Next Story