- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో డిపోల ఎదుట నిరసన తెలిపారు. అధికారుల వేధింపులు భరించలేక హైదరాబాద్లోని రాణిగంజ్–1 డిపో డ్రైవర్ తిరుపతిరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఉదయం ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. డిపోల ఎదుట మౌనం పాటించి నివాళులర్పించారు.
Next Story