ప్రయాణికులకు షాక్.. పెరగనున్న TSRTC బస్సు ఛార్జీలు

by  |
ప్రయాణికులకు షాక్.. పెరగనున్న TSRTC బస్సు ఛార్జీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుంది. ఈ మేరకు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు పంపించింది. ఆర్డీనరీ బస్సుల్లో కి.మీ.కు 20 పైసలు, మిగిలిన సర్వీసులకు కి.మీ.కు 30 పైసలు పెంచాచాలని ప్రతిపాదించింది. పెరగనున్న బస్సు ఛార్జీలు వారంలోగా అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Next Story

Most Viewed