- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పటాన్చెరులో ఆర్టీసీ బస్సు బీభత్సం
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం ముందుగా వెళ్తున్న వాహనదారులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం ముందుగా వెళ్తున్న వాహనదారులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






