పటాన్‌చెరులో ఆర్టీసీ బస్సు బీభత్సం

by  |
accident
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం ముందుగా వెళ్తున్న వాహనదారులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed