- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. విజయవాడలో సోమవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేపట్టారు. పర్మిట్లు లేకుండా తిరుగుతున్న మూడు బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలంటే ఆల్ ఇండియా పర్మిట్, టెంపరరీ పర్మిట్ తప్పనిసరి అని డీటీసీ పురేంద్ర స్పష్టం చేశారు. మరోవైపు కరోనా నిబంధనలకు లోబడి బస్సులు నడపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పురేంద్ర హెచ్చరించారు.
Next Story