కడప స్టీల్ ప్లాంటుకు రూ.50కోట్లు విడుదల

by  |
కడప స్టీల్ ప్లాంటుకు రూ.50కోట్లు విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: కడప స్టీల్​ ప్లాంటుకు రూ.50కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గ్రాంటును ఉక్కు కర్మాగారంలో భాగస్వామి ఎంపిక, కన్సల్టెంట్లు, ఇతర వ్యయాల కోసం వినియోగించాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్​ తెలిపారు. స్టీల్ ప్లాంటు ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.250కోట్లు కేటాయించగా ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.72.36 కోట్లు విడుదల చేసింది.


Next Story

Most Viewed