- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: వాళ్లంతా కలిశారు.. ఒక నిర్ణయానికి వచ్చారు. అనంతరం ఓ నిరుపేద కుటుంబంలో జరుగుతున్న కార్యక్రమానికి సాయం చేసి వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సభ్యులు, జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్.. కడ్తల్ మండలం కానుగుబావి తండాకు చెందిన ముడవత్ చందర్ కుమార్తె వివాహానికి రూ. 25000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శారదా పాండునాయక్, సింగిల్ విండో డైరెక్టర్ సేవ్య నాయక్, వార్డ్ మెంబెర్ లక్ష్మణ్, గంప శ్రీను, నర్సింహా, శ్రీను, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
Next Story