- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర హోంశాఖకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ 12 పేజీల లేఖ రాశారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, పోలీస్ కస్టడీలో తన తండ్రిని విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని లేఖలో పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల దాడిలో రఘురామకృష్ణంరాజు కాలికి గాయాలైన ఫొటోలను లేఖతో పాటు పంపించారు.
పోలీసుల దెబ్బలకు కాలికి గాయమైందని, సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని భరత్ లేఖలో పేర్కొన్నారు. అవి పోలీసులు కొట్టడం వల్ల ఏర్పడిన దెబ్బలేనని భరత్ ఆరోపించారు.
Next Story