- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఐపీఎల్ ఈ సీజన్లో పంజాబ్ జట్టుకు డిసైడర్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే 7 మ్యాచులు ఆడిన పంజాబ్ కేవలం ఒక మ్యాచ్లోనే గెలుపొందింది. దీంతో ఇక నుంచి ప్రతీ మ్యాచ్లో గెలిస్తేనే సీజన్లో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే, 31వ మ్యాచ్లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది. ఈ నేపథ్యంలోనే టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఛేదనలో పంజాబ్ ఏ విధంగా ఆడనుందో వేచి చూడాల్సిందే. ఇక ఇదే మ్యాచ్తో క్రిస్ గేల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో మ్యాచ్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.
Next Story