- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హిట్మ్యాన్గా క్రికెట్ అభిమానులందరూ పిలుచుకునే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ తగలింది. ఏకంగా రూ. 12 లక్షలు జరిమానా పడింది. మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయం కంటే ముంబై ఇండియన్స్ ఎక్కువ సమయం తీసుకుంది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రోహిత్కు మ్యాచ్ రిఫరీ రూ.12 లక్షలు జరిమానా విధించాడు.
రెండోసారి ఇదే తప్పు చేస్తే రూ. 24 లక్షల జరిమానా పడుతుంది. మూడోసారి చేస్తే.. కెప్టెన్పై ఒక మ్యాచ్ నిషేధం విధించడంతో పాటు రూ.30 లక్షలు జరిమానా విధించే అవకాశముంది. ఇప్పటికే ధోనీ, కోహ్లీ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలను ఎదుర్కొన్నారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం నిర్ణీత సమయం లోపు మ్యాచ్ పూర్తయ్యేలా కెప్టెన్లు చూసుకోవాలి.
Next Story