కొండపై నుంచి రోడ్డున పడ్డ బండరాళ్లు

by  |
కొండపై నుంచి రోడ్డున పడ్డ బండరాళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర ప్రమాదం తప్పింది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుమీద పడ్డాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రాళ్లు కిందపడుతున్న సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు టోల్‌గేట్ వద్దనుంచి ఎలాంటి వాహనాలు కొండపైకి వెళ్లనీయకుండా నిలిపివేశారు.

Next Story

Most Viewed