- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కృష్ణాజిల్లా దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఘోర ప్రమాదం తప్పింది. కొండపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుమీద పడ్డాయి. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. రాళ్లు కిందపడుతున్న సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు టోల్గేట్ వద్దనుంచి ఎలాంటి వాహనాలు కొండపైకి వెళ్లనీయకుండా నిలిపివేశారు.
Next Story