- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో లారీ బీభత్సం సృష్టించింది. జెన్ప్యాక్ హనుమాన్ టెంపుల్ వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దీంతో డీసీఎం హనుమాన్ టెంపుల్ ప్రహారి గోడతో పాటు బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మినీ గూడ్స్ వాహనాన్ని తాకడంతో.. ఆ వాహనంలోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story