జీపును ఢీ కొని బస్సు బోల్తా.. ఆరుగురు మృతి

by  |
Road-Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మొరాదాబాద్ లక్నో హైవేపై జీపును ఢీకొని బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed