- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పెద్ద తుప్రా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీ కొని అదుపు తప్పి కరెంట్ స్తంబానికి ఢీ కొట్టింది బైక్. ఈ ప్రమాదంలో మహిళతో పాటు బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Next Story