- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి
<p>రాజస్థాన్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడి జాతీయ రహదారిపై ట్రక్కు, జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. వేగంగా వస్తున్నలారీ అదుపుతప్పి జీపును ఢీకొంది. దీంతో లారీ కిందికి వెళ్లిన జీపు నుజ్జునుజ్జయింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. Tags: road accident, 11 people dead, some body serious injured, taking to hospital, […]</p>

X
రాజస్థాన్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోధ్పూర్ జిల్లాలోని బలోత్రా-ఫలోడి జాతీయ రహదారిపై ట్రక్కు, జీపు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా..పలువురు గాయపడ్డారు. వేగంగా వస్తున్నలారీ అదుపుతప్పి జీపును ఢీకొంది. దీంతో లారీ కిందికి వెళ్లిన జీపు నుజ్జునుజ్జయింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.
Tags: road accident, 11 people dead, some body serious injured, taking to hospital, rajasthan
Next Story






