- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వలసకూలీలు మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. మృతులు నాందేడ్ జిల్లా మహారాష్ట్రకు చెందిన సందీప్ చౌహన్ (18), ధనజీ (14) గా గుర్తించారు. బిల్డింగ్ కాంట్రాక్షన్ పనిపై వలస వచ్చిన వీరు జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం కలికోటలో నివాసం ఉంటున్నారని సమాచారం. ఈ ఘటనకు కారణమైన వాహనాన్ని గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story