- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చెన్నూరు: మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కోటపల్లి మండలం రాంపూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతులు సిగం అశోక్(25) దర్శనాల నాగేష్(23)గా గుర్తించారు. వీరు దేవులవాడ నుంచి చెన్నూరుకు బ్యాంకు పనిపై బయలుదేరి వస్తుండగా మార్గమధ్యంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.
Next Story