బస్సు, డీసీఎం ఢీ.. పలువురికి గాయాలు

by  |
బస్సు, డీసీఎం ఢీ.. పలువురికి గాయాలు
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పవరేజ్ బ్రిడ్జ్‎పై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed