ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్ : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోళికోడ్‌లో సిమెండ్ లోడ్‌తో వెళ్తున్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం. ఈ వార్తకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed