- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాల కేంద్రం వద్ద ఎదురుగా వస్తున్న బులెరో వాహనాన్ని బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు డోర్నకల్కు చెందిన జహీరా, పాషాలుగా గుర్తించారు. ఖమ్మం నుంచి డోర్నకల్కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story