చిట్యాలలో రోడ్డు ప్రమాదం

by  |
accident
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లా చిట్యాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే‌పై రోడ్డు క్రాస్ చేస్తున్న బైక్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed