- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా చౌరస్తా వద్ద మిషన్ భగీరథ పైపును లారీ ఢీకొట్టింది. దీంతో పైపు పగిలిపోయి భగీరథ నీరు వృథాగా పోతోంది. మిషన్ భగీరథ పైప్ వద్ద ఓ లారీ నిలిపి ఉంచడంతో బైంసా నుంచి వస్తున్న టిప్పర్.. లారీని వెనకనుండి ఢీకొట్టింది.
ఈ క్రమంలో లారీ.. ముందున్న పైపును ఢీకొంది. దీంతో ఒక్కసారిగా నీరు పెద్ద ఎత్తున ఎగిసిపడుతోంది. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీని వెనుక నుండి టిప్పర్ ఢీకొనడంతో టిప్పర్ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి.
Next Story