- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగులకు ఆర్ఎంపీ వరదారెడ్డి అనే వ్యక్తి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు డీఎం అండ్ హెచ్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సదరు ఆర్ఎంపీని అరెస్ట్ చేసి, ఆస్పత్రిని సీజ్ చేశారు.
Next Story