కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ.. ఆస్పత్రి సీజ్

by  |
కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ.. ఆస్పత్రి సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగులకు ఆర్ఎంపీ వరదారెడ్డి అనే వ్యక్తి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు డీఎం అండ్ హెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సదరు ఆర్ఎంపీని అరెస్ట్ చేసి, ఆస్పత్రిని సీజ్ చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed