- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి వాహనదారులకు చుక్కులు చూపిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ. 93.85గా ఉంది. ఇక డీజిల్ ధర 29 పైసలు పెరగడంతో లీటరుకు రూ. 83.80గా ఉంది. అలానే చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.71గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.62, గా ఉంది. ఇక వాణిజ్య రాజధానైన ముంబైలో లీటరు పెట్రోల్ ధర సెంచరీకి చేరువలో రూ. 99.32 ఉండగా, డీజిల్ ధర రూ. 91.01గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.11, డీజిల్ ధర రూ. 86.64గా ఉన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర 20 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.70 ఉంది, డీజిల్ ధర 32 పైసలు పెరిగి లీటర్ డీజిల్ ధర రూ. 91.36 ఉంది.
Next Story