ఢిల్లీలో పెరుగుతోన్న వాయుకాలుష్యం

by  |
ఢిల్లీలో పెరుగుతోన్న వాయుకాలుష్యం
X

దిశ, వెబ్‎డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీ ఆనంద్ విహార్‎లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 405 గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వాయికాలుష్యం అధికంగా నమోదు అవుతోంది. పంట వ్యర్థాలు, వాహనాలు, పరిశ్రమలు ద్వారా పొగ విడుదల అవ్వడంతో నగరం ఎప్పుడూ కాలుష్యభరితంగా మారుతోంది. దీంతో కాలుష్యం స్థాయి తగ్గించేందుకు నగరంలో వాటర్ గన్స్ వినియోగిస్తున్నారు అధికారులు. ఫైర్ సర్వీసెస్ విభాగం గాల్లోకి నీటిని చమ్ముతోంది.


Next Story

Most Viewed