- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సంక్షేమ పథకాల అమలులో భాగం ఏపీ ప్రభుత్వం ముందగుడు వేసింది. ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వంపై అమలుపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి సారించింది. పేదలకు నాణ్యమైన బియ్యం ఇంటి వద్దనే అందించేందకు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేయడం గమనార్హం. కాగా, కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే 1.63 లక్సల క్లస్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒక్కో క్లస్టర్ పరిధిలో 50-75 కుటుంబాలకు పరిమితి విధించింది. బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఒక్కో క్లస్టర్లో ఒక్కో గ్రామ వాలంటీర్ అందుబాటులో ఉండనున్నారు.
Next Story