- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: సిరి మంజరి కవిమిత్ర బిరుదు 2020కు సిద్దిపేటకు చెందిన కవయిత్రి దుడుగు నాగలత ఎంపికయ్యారు. ఉషోదయ సాహిత్య వేదిక ఆద్వర్యంలో నిర్వహించిన నూతన ప్రక్రియ రచనలో.. అర్థశతక పద్య రచన చేసినందుకు నాగలత.. సిరిమంజరి కవిమిత్ర బిరుదుకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగలతను ఉండ్రాళ్ల రాజేశం, డా సామ సువర్ణదేవి, రమేష్ , జబర్దస్త్ లక్ష్మీ కిరణ్, కమ్మరి శ్రీనివాసచారి, అన్నాడి జ్యోతిరెడ్డి, పిడపర్తి అనిత, యెల్లు అనురాధ తదితరులు అభినందనలు తెలిపారు.
Next Story