సిద్దిపేట కవయిత్రికి సిరిమంజరి కవి మిత్ర బిరుదు

by  |
సిద్దిపేట కవయిత్రికి సిరిమంజరి కవి మిత్ర బిరుదు
X

దిశ, సిద్దిపేట: సిరి మంజరి కవిమిత్ర బిరుదు 2020కు సిద్దిపేటకు చెందిన కవయిత్రి దుడుగు నాగలత ఎంపికయ్యారు. ఉషోదయ సాహిత్య వేదిక ఆద్వర్యంలో నిర్వహించిన నూతన ప్రక్రియ రచనలో.. అర్థశతక పద్య రచన చేసినందుకు నాగలత.. సిరిమంజరి కవిమిత్ర బిరుదుకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగలతను ఉండ్రాళ్ల రాజేశం, డా సామ సువర్ణదేవి, రమేష్ , జబర్దస్త్ లక్ష్మీ కిరణ్, కమ్మరి శ్రీనివాసచారి, అన్నాడి జ్యోతిరెడ్డి, పిడపర్తి అనిత, యెల్లు అనురాధ తదితరులు అభినందనలు తెలిపారు.


Next Story

Most Viewed