- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరుఫున బూత్లెవల్ ఏజెంట్లను వెంటనే నియమించాలని, ఈ నెల 10లోగా నియమించి జాబితాను పంపించాలని టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి సూచించారు. 33 జిల్లాల డీసీసీ అధ్యక్షులతో గురువారం రాత్రి జూమ్మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ దళిత, గిరిజన ఆత్మ గౌరవ దండోరా ఆవశ్యకతను గ్రామాల్లో వివరించాలన్నారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను నిర్లక్ష్యం లేకుండా పూర్తి చేయాలన్నారు. పనులు చేసేవారికి పార్టీ లో ప్రాధాన్యత ఉంటుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.
Next Story