- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేవరయాంజల్ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. దేవరయాంజల్ లోని సీతారామాంజనేయ స్వామి దేవాలయ భూములను మంత్రి కేటీఆర్ కబ్జా చేశారని ఆరోపించారు. మీరు వాటా దారులుగా ఉన్న పత్రిక కార్యాలయం ప్రింటింగ్ ప్రెస్ ఆ భూముల్లోనే ఉందని చెప్పారు. మీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అక్కడ జరుగుతున్న అక్రమాలు, భూకబ్జాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
Next Story