- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాల కేసులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళ్హట్లో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారయత్నంపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు సమాచారం ఇచ్చే మంత్రి కేటీఆర్కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్హట్లో ఈరోజు 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడియత్నం జరిగి ఉండేది కాదు. తెలంగాణలో గత ఏడేళ్లలో చిన్నారులపై (పోక్సో నేరాలు) దాడులు 300శాతం పెరిగాయి.’’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.
Next Story