- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి ఈ నెల 30న రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాల్లో భాగంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి రాక లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనివార్య కారణాల మూలంగా ఈ తేదీ 30 నుంచి 31కి మారినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ వెల్లడించారు.
పార్టీ శ్రేణులు మారిన తేదీని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 31వ తేదీనా జరిగే కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Next Story