- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శాయంపేట: ఈ నెల 30న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక షెడ్యూల్ సైతం ఖరారైనట్ల విశ్వసనీయ సమాచారం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. మండలంలో కాంగ్రెస్ శ్రేణులు సైతం రేవంత్ రెడ్డి రాక కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈరోజు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 2వ తేది వరకు సుప్రీంకోర్టు ఎలాంటి సభలు, సమావేశాలకు నిర్వహించవద్దంటూ ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాక వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు.
- Tags
- hanmakonda
Next Story