- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కూరగాయల ధరలు బాగా పడిపోవడంతో వినియోగదారు ద్రవ్యోల్బణం గతేడాది డిసెంబర్లో 4.59 శాతానికి తగ్గింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) గతేడాది మార్చిలో నమోదైన 5.84 శాతం తర్వాత ఇదే అతి తక్కువ నమోదు. గత తొమ్మిది నెలల్లో మొదటిసారి ఆర్బీఐ లక్ష్యం 2-6 శాతం మధ్య ద్రవ్యోల్బణ రేటు నమోదవడం గమనార్హం. 2020, నవంబర్లో ద్రవ్యోల్బణం 6.93 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్కు సంబంధించి 3.41 శాతానికి తగ్గిందని, అంతకుముందు నవంబర్లో 9.5 శాతంగా ఉందని గణాంకాలు తెలిపాయి.
Next Story