- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ సర్కార్ కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఉంటేనే తెలంగాణలోని అనుమతించాలని హైకోర్టు తెలిపింది.
వంద మంది ఉద్యోగులు ఉన్న ఆఫీసుల్లో కరోనా వ్యాక్సిన్ వేయాలని చెప్పింది. ఇక, రాష్ట్రంలో పబ్లు, క్లబ్లు, మద్యం షాపులు, సినిమా ధియేటర్లపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది.
Next Story