- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
పుల్వామా ఘటనలో మృతి చెందిన భారత దేశ సైనికుల ఆత్మ శాంతికోసం శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ… దేశ సేవ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని భారత దేశం లౌకిక దేశం అని సర్వ మతాల వారు, విభిన్న కులాల వారు ఉన్నారని దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడిది అని పిలుపునిచ్చారు.
Next Story