- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
వికలాంగులకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా డిమాండ్ చేశారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో వికలాంగుల సమావేశం నిర్వహించాచారు. ఈ సమావేశంలో నర్సింహా పాల్గొని మాట్లాడుతూ… మార్చి 7,8,9 తేదీల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్పీఆర్డీ మూడో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలతో కూడిన వికలాంగుల వసతిగృహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
Next Story