- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఖమ్మం:విమెన్ బయో టాయిలెట్స్ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం మంత్రి అజయ్కు సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మహిళలకు ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో ఏర్పాటుచేసిన ఆర్టీసీ విమెన్ బయో టాయిలెట్ సర్వీసులకు గులాబీ తొలగించాలని చెప్పారు.
ఖమ్మం జిల్లాలోని ఎస్సార్-బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సులను బుధవారం అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ బస్సులను మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో టాయిలెట్ ఆన్వీల్స్ను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
Next Story