- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్ : కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో రోజు రోజుకు కోవిడ్ బారిన పడుతున్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా రోగులకు ఇంజెక్షన్ చేసే రెమిడెసివర్ డ్రగ్ మాత్రం రోగులకు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హెటిరో డ్రగ్ కంపెనీ వారు మూసాపేట్ వై జంక్షన్ వద్ద గల గూడ్స్ స్టోరేజ్ బిల్డింగ్ లో కంపెనీ రిప్రజంటేటివ్ నేతృత్వంలో సరాసరి కంపెనీ నుండి తీసుకువచ్చి డ్రగ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో ఓ స్టాల్ ను ఏర్పాటు చేసి ఎమ్మార్పీ ధరకే డ్రగ్ ను అమ్ముతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో రెమిడెసివర్ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో హెటిరో డ్రగ్ కోసం జనాలు అధిక సంఖ్యలో క్యూ కట్టారు. ఈ క్రమంలో అక్కడ కొంతసేపు తోపులాట జరిగింది.
Next Story