- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు కొందరు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామ తన కుటుంబ సభ్యులకు ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ యత్నానికి సంబంధించి రెక్కీ నిర్వహించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ ఆధారాలను త్వరలోనే డీజీపీకి అందజేస్తానని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర హోంశాఖకు సైతం ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీ రఘురామ వెల్లడించారు. మరోవైపు బద్వేలు ఉపఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడి గెలిచిందని ఎంపీ రఘురామ ఆరోపించారు.
Next Story