- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏల్లో మంగళవారం కొత్తగా 170 కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లతో కలిపి మొత్తం 3607 లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటనన విడుదల చేశారు. ఒక్కరోజే రాష్ట్ర రవాణా శాఖకు పలు సేవల ద్వారా రూ. 3.4 కోట్లు ఆదాయం వచ్చినట్టు ఆయన వెల్లడించారు.
Next Story