శ్రీనగర్‎లోనే జవాన్ షాకీర్ అంత్యక్రియలు

by  |
శ్రీనగర్‎లోనే జవాన్ షాకీర్ అంత్యక్రియలు
X

దిశ, వెబ్‎డెస్క్: లద్దాఖ్‌లో మంచు చరియలు విరిగిపడి మృతిచెందిన ఆర్మీ జవాను షాకీర్‌ హుస్సేన్‌ మృతదేహాన్ని స్వస్థలమైన కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌‎కు పంపేందుకు అధికారులు నిరాకరించారు. షాకీర్ మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. శ్రీనగర్‌లోనే సైనిక లాంఛనాలతో షాకీర్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story