- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వ నిబంధనలను పాటించని కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) డిమాండ్ చేసింది. పరీక్ష ఫలితాలు ప్రభుత్వం ప్రకటించక ముందే కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను మాయమాటలతో మభ్య పెడుతూ నిబంధనలకు విరుద్ధంగా బ్రిడ్జి కోర్స్ పేరుతో క్లాసులు నిర్వహించడం సరైంది కాదని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలతో పేర్కొంది. టెన్త్, ఇంటర్ బోర్డ్ లకు విద్యార్థులు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని విమర్శించింది. ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన కార్పొరేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ ప్రభుత్వాన్ని డిమాండ్చేసింది.
Next Story