- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: అడుగడుగునా గుంతలు పడిన రోడ్లు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటూ దుబ్బాక ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిపై యువజన కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ను అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏదీ లేదని, కేవలం మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారాన్ని ఖండిస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో గురువారం ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు.
Next Story