- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ భూములను స్వాధీనం చేసుకోవాలి.. రోడ్డు బ్లాక్ చేసిన రైతులు
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గోపాల్ పేట్ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 498 అసైన్డ్ భూముల కబ్జాలను, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తుల ఆందోళనకు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు మద్దతు పలికారు. గోపాల్ పేట్లో అసైన్డ్ భూములను అక్రమంగా కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించారని, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గోపాల్ పేట్ గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 498 అసైన్డ్ భూముల కబ్జాలను, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. సోమవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కామారెడ్డి -ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తుల ఆందోళనకు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు మద్దతు పలికారు. గోపాల్ పేట్లో అసైన్డ్ భూములను అక్రమంగా కొందరు అధికార పార్టీ నాయకులు ఆక్రమించారని, ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గంట పాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
Next Story






