హీరోయిన్ రాశీఖన్నాకు ఛాలెంజ్ విసిరిన రష్మిక

by  |
హీరోయిన్ రాశీఖన్నాకు ఛాలెంజ్ విసిరిన రష్మిక
X

దిశ, న్యూస్‌బ్యూరో: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అక్కినేని సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన హీరోయిన్ రష్మిక గురువారం మొక్కలు నాటారు. తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన రష్మిక మందన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. తన అభిమానులను పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. తన సహచర హీరోయిన్లు రాశీఖన్నా, కల్యాణి ప్రియదర్శన్‌‌లు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Next Story