- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
క్యూట్ హీరోయిన్ రష్మిక మందన లాక్ డౌన్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ను చూస్తే అర్థం అవుతుంది. ఈ మధ్య బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీలో కూర్చున్న పిక్ను షేర్ చేసి అందుకు అనుగుణంగా పార్ట్లు పార్ట్లు గా ఓ స్టోరీ చెప్పిన భామ..ఇప్పుడు తన పెట్స్తో కలిసి ప్రకృతిని ఎంత ఎంజాయ్ చేస్తుందో తెలుపుతూ క్యూట్ పిక్స్ షేర్ చేసింది.
ఆవుతో కలిసి దిగిన ఫొటో అభిమానులతో పంచుకున్న మందన..చాలా రోజుల తర్వాత తనను కలిశాను అని..ఇప్పుడు తన సీక్రెట్స్ అన్నీ చెప్తుందని తెలిపింది. ఇక తన పెట్ డాగ్ తన మీదకు ఎప్పుడూ జంప్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ అందుకు సంబంధించిన పిక్చర్ కూడా పెట్టింది. తన చెల్లిని లిటిల్ మంకీగా చెప్పిన రష్మిక..తన పని కూడా అదేనని చెప్తుంది. కోడి, కోడి పిల్లతోనూ ముచ్చటించిన భామ.. పెంపుడు జంతువులతో స్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉందని అంటుంది.